మంచి చెడులు కెరటం తప్పనిసరిగా వెనక్కి వచ్చినట్లే , మన మంచి చెడులు మనవైపుకే తిరిగి వస్తాయి.మన సొంతం కోసం మనం చేసుకునేదంతా నీటి మీద రాసిన రాతలా మనతోనే అంతరించి పోతుంది.ఇతరుల మేలు కోసం చేసిందంతా రాతిమీద చెక్కిన శిల్పంలా శాశ్వతంగా నిలుస్తుంది. మనకున్న దానితో మనం జీవిస్తాం.ఇతరులకు ఇచ్చే దాంతో జీవితాన్ని సార్థకం చేసుకుంటాం. ఇదే శాశ్వత సత్యం.పరమార్థం.
