మైండ్ అనేది మనిషికి సేవకునిగా కాక,యజమానిగా మారి,అతదిని రకరకాల ప్రలోభాల వైపు ఎగదోస్తున్న తరుణంలో మనిషికి కావలసింది హృదయభాష. ఇరవై ఒకటవ శతాబ్దం నిన్ను చేస్తున్న డిమాండు ఒక్కటే.ప్రతిక్షణం నిన్ను నువ్వు తెలుసుకుతీరాలి.అంతర్వీక్షణ మాత్రమే ఇకపై నీ ప్రాణవాయవు మనిషి రైలులా ఉండాలి.దేనికది కంపార్టుమెంటులా విభజించుకుంటూ పోవాలి . మనసుకు పెయిన్ కిల్లర్ అనేదే ఉంటే నిశ్చయంగా అది సంత్రుప్తే.
